| Daily భారత్
Logo




భార్య, ఇద్దరు పిల్లలను చంపి భర్త ఆత్మహత్య

News

Posted on 2024-09-01 11:06:21

Share: Share


భార్య, ఇద్దరు పిల్లలను చంపి భర్త ఆత్మహత్య

డైలీ భారత్, హైదరాబాద్: సిటీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలోని ఓ అపార్ట్ మెంట్ లో భార్య, ఇద్దరు పిల్లలను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడె. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్(40), వర్షిణి(33).. వారి పిల్లలు షికాంత్(11), విహంత్ (3)లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు.. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >
Image 1

అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, IPS ఘన వీడ్కోలు

Posted On 2026-04-23 22:41:19

Readmore >
Image 1

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Posted On 2026-04-23 22:39:08

Readmore >
Image 1

నిర్లక్ష్యపు నీడలో నలిగిన మానుకోట

Posted On 2026-04-23 22:03:53

Readmore >
Image 1

నూతన బోరు మోటర్ బిగింపు

Posted On 2026-04-23 18:59:41

Readmore >
Image 1

సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్

Posted On 2026-04-23 18:39:41

Readmore >
Image 1

జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ

Posted On 2026-04-23 18:36:19

Readmore >
Image 1

రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

Posted On 2026-04-23 18:23:44

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం

Posted On 2026-04-23 18:22:34

Readmore >
Image 1

సమ్మె ఉద్రిక్తతల మధ్య ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Posted On 2026-04-23 16:56:02

Readmore >