| Daily భారత్
Logo




కిష్టాపూర్ మీదుగా పలు గ్రామాల రాకపోకలు బంద్

News

Posted on 2024-09-01 13:08:51

Share: Share


కిష్టాపూర్ మీదుగా పలు గ్రామాల రాకపోకలు బంద్

డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పరిధిలోని కిష్టాపూర్ చెక్ డ్యామ్ నిండిపోవడంతో డ్యాం పై నుండి భారీగా నీరు పోవడంతో పోలీసులు అప్రమత్తమై చెక్ పోస్ట్ పెట్టి రాకపోకలు బందుగా ప్రకటించారు అదేవిధంగా తూప్రాన్ నుండి కిష్టాపూర్ మీదుగా పలు గ్రామాల నుండి గజ్వేల్ వెళ్లే ప్రయాణికులకు వ్యాపారస్తులకు ప్రమాదంగా మారిందని చెక్ పోస్ట్ బంద్ చేశాం అని పోలీసులు తెలిపారు అదేవిధంగా కాపలాగా ఉన్న ఎవరూ రాకుండా ఉన్నామని తెలిపారు రాకపోకలు అంతరాయం రైతులకు వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని ఎవరు బయటకు రావద్దని అందరూ సహకరించాలని కోరారు


Image 1

నూతన బోరు మోటర్ బిగింపు

Posted On 2026-04-23 18:59:41

Readmore >
Image 1

సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్

Posted On 2026-04-23 18:39:41

Readmore >
Image 1

జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ

Posted On 2026-04-23 18:36:19

Readmore >
Image 1

రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

Posted On 2026-04-23 18:23:44

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం

Posted On 2026-04-23 18:22:34

Readmore >
Image 1

సమ్మె ఉద్రిక్తతల మధ్య ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Posted On 2026-04-23 16:56:02

Readmore >
Image 1

పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు

Posted On 2026-04-23 16:50:12

Readmore >
Image 1

కర్మకు కళ్లుంటాయి.... మంజుల పత్తిపాటి

Posted On 2026-04-23 16:49:17

Readmore >
Image 1

ప్రతిభ రత్న అవార్డుకు డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-04-23 11:00:59

Readmore >
Image 1

అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆర్టీసీ బస్సు...

Posted On 2026-04-23 10:06:26

Readmore >