Posted on 2024-09-01 13:08:51
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పరిధిలోని కిష్టాపూర్ చెక్ డ్యామ్ నిండిపోవడంతో డ్యాం పై నుండి భారీగా నీరు పోవడంతో పోలీసులు అప్రమత్తమై చెక్ పోస్ట్ పెట్టి రాకపోకలు బందుగా ప్రకటించారు అదేవిధంగా తూప్రాన్ నుండి కిష్టాపూర్ మీదుగా పలు గ్రామాల నుండి గజ్వేల్ వెళ్లే ప్రయాణికులకు వ్యాపారస్తులకు ప్రమాదంగా మారిందని చెక్ పోస్ట్ బంద్ చేశాం అని పోలీసులు తెలిపారు అదేవిధంగా కాపలాగా ఉన్న ఎవరూ రాకుండా ఉన్నామని తెలిపారు రాకపోకలు అంతరాయం రైతులకు వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని ఎవరు బయటకు రావద్దని అందరూ సహకరించాలని కోరారు
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >