| Daily భారత్
Logo




జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గౌతపురం జట్టు విజయం

News

Posted on 2024-10-07 14:50:42

Share: Share


జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గౌతపురం జట్టు విజయం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలోని స్టేడియంలో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గౌతపురం జట్టు విజయం సాధించింది. సోమవారం  జరిగిన గౌతపురం జట్టు,చౌదరిగూడ జట్టు తలబడైయి.తొలుత బ్యాటింగ్ చేసిన గౌతపురం జట్టు 8 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన చౌదరిగూడ జట్టు 8 ఓవర్ల 5 వికెట్ల నష్టానికి 50 పరుగులే చేయగలిగింది.దీంతో 9 రన్ల తేడాతో గౌతపురం జట్టు విజయం సాధించింది. గౌతపురం జట్టు విజయనికి కృషీ చేసిన కెప్టెన్ సతీష్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఈ కార్యక్రమంలో గానీ పికెపి,శ్రీధర్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >
Image 1

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-10 20:41:31

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ

Posted On 2026-04-10 20:39:34

Readmore >
Image 1

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ

Posted On 2026-04-10 18:20:34

Readmore >
Image 1

విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

Posted On 2026-04-10 17:14:44

Readmore >