Posted on 2024-10-08 18:04:52
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద బతుకమ్మ ఘాట్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆఫీసియల్స్ & ప్రొఫెషనల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ టోర్ని లో పోలీస్, లాయర్స్, ప్రెస్, కెవి స్కూల్, బిజీసీసీ టీమ్స్ పాల్గొన్నాయి. సోమవారం రోజున జరిగిన లీగ్స్ మ్యాచ్ లలో పోలీస్ టీం మరియు లాయర్స్ టీం ఫైనల్ కి చేరాయి..మంగళవారం రోజున జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పోలీస్ టీం లాయర్స్ టీం పైన విజయం సాధించింది.. విజేతలకు బిఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో నిర్వహకులు కొండికొప్పుల రవి, దూస మధు, పారిపెల్లి రవికుమార్, జంగిటి మధు, సుమన్, రాజు బతుకమ్మ ఘాట్ క్రికెట్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >