Posted on 2024-10-18 20:16:33
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఈ నెల 19న జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జరుగు బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగే ఈ జిల్లా స్థాయి సమావేశానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు హజరవుతున్నారని జిల్లాలోని ముఖ్య నాయకులు, మాజీ జడ్పిటిసిలు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచులు మాజీ మండల అధ్యక్షులు మాజీ వార్డ్ మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు, మండలంలోని పార్టీ శ్రేణులు తప్పకుండా హాజరై ఈ యెుక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >