Posted on 2024-10-23 19:56:05
డైలీ భారత్, పెద్దనాగారం: ఈ రోజు నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం ప్రాథమిక పాఠశాల ను మండల విద్యాశాఖాధికారి B. రాంమోహన్ రావు ప్రార్థన సమయంలో సందర్శించడం జరిగింది.
ఈ సందర్శన లో భాగంగా విద్యార్థుల హాజరు, వివిధ రకాల రిజిస్టర్ లను పరిశీలించడం జరిగింది . పెద్దనాగారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నెలలో శెలవులు ఎక్కువగా వినియోగించుకోవడం పట్ల ఆక్షేపణ తెలియజేశారు.
పాఠశాల లో తరగతి గది , పరిసరాలు పరిశుభ్రంగా లేవని , పాఠశాల లో Scavenger నియామకం ఎందుకు చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.
అనంతరం ప్రాథమిక పాఠశాలలు అమర్ సింగ్ తండా , వస్రాం తండా , గోల్ తండా లను సందర్శించారు.
ఈ సందర్శన లో పెద్దనాగారం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు జానకి సుమన , సీఆర్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >