Posted on 2024-10-24 11:38:35
డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వేములవాడకు చెందిన శ్యామల అనే మహిళకు ఐదుగురు పిల్లలు కాగా, అందులో తన 10 నెలల చిన్నారిని జగిత్యాలకు చెందిన ఓ మహిళకు కల్లు తాగిన మైకంలో రూ. లక్షకు విక్రయించింది. మైకం నుండి తేరుకున్న అనంతరం శ్యామల తన పాపను ఎవరో అపహరించారని పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. కాగా పోలిస్ విచారణలో అసలు విషయం బయటపడింది.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >