Posted on 2025-09-06 16:31:45
డైలీ భారత్, పాల్వంచ: పాత పాల్వంచ మైసమ్మ తల్లి దేవాలయంలో బాల గణేష్ ల ఆధ్వర్యంలో జరిగిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. శనివారం పాత పాల్వంచలో జరిగిన శోభాయాత్రను రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్,పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు ప్రారంభించారు. అంతకుముందు పూజారి పురాణం పవన్ శాస్త్రి ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవాల కమిటీ సభ్యులు మసనం శరత్, కోసూరి కిరణ్ కుమార్,రౌతు మల్లేష్,బొందిల శేషగిరి,పాశం నాసరయ్య,ముత్యాల కోటేశ్వరరావు, గుగులోతు మంగ్యా, కూరాకుల సతీష్,కంచర్ల నాగరాజు, దంగా హర్షిత్,గోలి షణ్ముఖరెడ్డి, అపరిచింతల విష్ణు, జోనెల రెడ్డి, బాల నిర్వాహకులు పాల్గొన్నారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >