Posted on 2025-09-15 09:58:08
పదేళ్లుగా పింఛన్ కోసం తిరుగుతున్న ఓ వికలాంగుడు
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: నవిపేట మండలం మద్దెపల్లి గ్రామానికి చెందిన కేతావత్ బాబు పింఛన్ కోసం తన భార్య సహాయంతో సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణికి వచ్చి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందించారు. తాను గత పదేళ్లుగా పక్షవాతం వ్యాధితో పింఛన్ కోసం తిరుగుతున్నానని కానీ పింఛన్ రాకపోవడంతో తమ జీవనం రోజురోజుకు దీనంగా మారుతుందని దీనంగా మారుతుందని తన భార్య కూలి పని చేస్తే తప్ప వేరే ఆధారం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లు పింఛన్ కోసం తిరిగిన ఒక్క రూపాయి రాలేదని కనీసం స్లాట్ బుక్ కూడా చేసుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్లాట్ బుక్ అయినా గాని పింఛన్ ఇవ్వడంలో అధికారులు జాప్యం వ్యవహరిస్తున్నారని కనీసం మీరైనా పట్టించుకోని తనకు పింఛన్ వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ప్రాధేయపడ్డారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >