| Daily భారత్
Logo




డీసీఎం వ్యాన్ బీభత్సం... ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

News

Posted on 2025-12-23 20:53:51

Share: Share


డీసీఎం వ్యాన్ బీభత్సం...  ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా రాజేందర్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని అత్తాపూర్​ ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉప్పరపల్లి మెట్రో పిల్లర్​ 191 సమీపంలో పోలీసులపైకి డీసీఎం వ్యాన్​ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్​ కానిస్టేబుల్​ మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. టౌలీచౌకీ ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ లో విధులు నిర్వహిస్తున్న అబ్దుల్​ సత్తార్​ అనే కానిస్టేబుల్ స్పాట్ లోనే చనిపోయారు. డ్యూటీ ముగించుకుని మెహిదీపట్నం నుంచి అత్తాపూర్​ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >