Posted on 2025-12-24 19:06:43
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం జిల్లా కోర్టులో సీనియర్ కోర్టులో గుమస్తాగా ఎన్నో సంవత్సరాల పాటు నిష్టతో సేవలందించిన దివంగత దాసరి శ్రీనివాస్ దశ దిశ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కోర్టు న్యాయవాదులు, సహోద్యోగులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాస్ చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు ఆయన కోర్టు సేవలను, విధి నిబద్ధతను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో లక్కినేని సురేందర్, రమేష్ దాసరి సాంబశివరావు రిపోర్టర్. విష్ణువర్ధన్. కురిమల శంకర్. పాల్గొన్న. కత్తి బాలకృష్ణ. గుమ్మడి మహేష్. దాసరి సారధి నల్ల శీను అన్న. ఆటో శీను. రమేష్. పవన్. నవీన్.తదితరులు పాల్గొన్నారు
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >