Posted on 2025-12-31 15:33:56
డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ టీచర్స్ యూనియన్(టి టి యు) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా దూస మధు బుధవారం రోజున నియమితులయ్యారు. సిరిసిల్ల పట్టణం లోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్ జీ టీ గా పనిచేస్తున్న దూస మధుని నియమిస్తున్నట్ల టి టి యు రాష్ట్ర అధ్యక్షుడు మునిగాల మణిపాల్ రెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొలంపెల్లి ఆదర్శన్ రెడ్డి, టి టి యు రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు కొండి కొప్పుల రవి నియామక ఉత్తర్వులు అందించారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని ప్రభుత్వానికి ఉపాధ్యాయుల గళాన్ని బలంగా వినిపించే విధంగా సంఘాన్ని ముందుకు నడిపిస్తానని తెలిపారు. ఉపాధ్యాయుల హక్కులు,సంక్షేమం ,విద్యా ప్రమాణాల కోసం తెలంగాణ టీచర్స్ యూనియన్ కృషి చేస్తుందని అన్నారు.తన నియామకం కోసం కృషి చేసిన జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి కి మరియు తనను నియమించిన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >
అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు
Posted On 2026-05-04 18:49:53
Readmore >
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >