Posted on 2026-01-03 20:42:34
డైలీ భారత్, కామారెడ్డి:స్థానిక SRK కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థుల చేత శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్కే గ్రూప్ ఆఫ్ కళాశాల సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి సార్ గారు విచ్చేసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చదువుతోపాటు సమాజ సేవ తమ విధిగా భావించి సమాజానికి సేవ చేయాలని సూచించారు ఈ శీతాకాల సమావేశం ద్వారా వాలంటీర్లు ప్రత్యేక గుర్తింపు పొందుతారని ఆకాంక్షించారు తగనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని వారికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది తదనంతరం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాంతాన్ని శుభ్రం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాళోజి వాడి సర్పంచ్ బద్దం చంద్రారెడ్డి , కళాశాల ప్రిన్సిపాల్ దత్తాత్రి , NSS PO మురళి మరియు ఇతర ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >