Posted on 2026-01-03 20:42:34
డైలీ భారత్, కామారెడ్డి:స్థానిక SRK కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థుల చేత శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్కే గ్రూప్ ఆఫ్ కళాశాల సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి సార్ గారు విచ్చేసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చదువుతోపాటు సమాజ సేవ తమ విధిగా భావించి సమాజానికి సేవ చేయాలని సూచించారు ఈ శీతాకాల సమావేశం ద్వారా వాలంటీర్లు ప్రత్యేక గుర్తింపు పొందుతారని ఆకాంక్షించారు తగనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని వారికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది తదనంతరం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాంతాన్ని శుభ్రం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాళోజి వాడి సర్పంచ్ బద్దం చంద్రారెడ్డి , కళాశాల ప్రిన్సిపాల్ దత్తాత్రి , NSS PO మురళి మరియు ఇతర ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >