| Daily భారత్
Logo




శ్రీ పరంజ్యోతి కల్కి స్వర్ణయగ దేవాలయం ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

News

Posted on 2026-01-03 20:44:09

Share: Share


శ్రీ పరంజ్యోతి కల్కి స్వర్ణయగ దేవాలయం ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా కేంద్రంలో పౌర్ణమి సందర్భంగా వంశ అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ పరంజ్యోతి కల్కి స్వర్ణయగ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు ఎర్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ప్రతి నెల 251 రూపాయలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ రోజు కార్యక్రమంలో ఎర్రం చంద్రశేఖర్ ఎర్రం విజయ్ కుమార్ కస్వ వెంకటేష్ దొంతి నిఖిల్ మామిడి రాకేష్ దోమకొండ శ్రీనివాస్ శని శెట్టి శ్రీనివాస్ గౌరీశెట్టి నాగరాజులు పాల్గొనడం జరిగింది.

Image 1

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు

Posted On 2026-05-05 21:49:08

Readmore >
Image 1

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్

Posted On 2026-05-05 21:44:30

Readmore >
Image 1

ఆత్మహత్యలను ఆపలేమా..?

Posted On 2026-05-05 19:19:08

Readmore >
Image 1

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

Posted On 2026-05-05 19:04:31

Readmore >
Image 1

మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

Posted On 2026-05-05 18:58:50

Readmore >
Image 1

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

Posted On 2026-05-05 18:40:21

Readmore >
Image 1

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

Posted On 2026-05-05 18:33:11

Readmore >
Image 1

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Posted On 2026-05-05 18:26:59

Readmore >
Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >
Image 1

పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:24:21

Readmore >