Posted on 2026-01-03 22:46:40
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : మండల స్థాయి అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించినట్లు కిషన్ నగర్ సర్పంచ్ నల్ల నర్సమ్మ నర్సింలు,ఉప సర్పంచ్ ముక్కు పోగుల ప్రకాష్ గౌడ్ తెలిపారు.శనివారం ఫరూఖ్ నగర్ ఎంపిడిఓ బన్సీలాల్, ఎంపిఓ జయంత్ రెడ్డిలను బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా గ్రామ అభివృద్ధి కోసం మీ వంతు సహకారాలు అందించాలని అన్నారు. నన్ను సర్పంచ్ గా గెలిపించేందుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ పి.బాలరాజ్,వార్డ్ మెంబెర్ రవి నాయక్, పంతులు కృష్ణయ్య, జోగు మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >