Posted on 2026-01-07 19:59:34
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు బుధవారం ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. నాందేడ్ కు చెందిన షేక్ మహమ్మద్ కైఫ్, అద్నాన్ లను సీసీఎస్, మూడవ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు డిసెంబర్ 29న ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు అమన్ పటేల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#nizamabad
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >