Posted on 2026-06-25 18:18:41
డైలీ భారత్, వరంగల్: వరంగల్ కాశీబుగ్గ సాయి వీధిలో అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న అక్రమ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. తనిఖీల్లో కుళ్లిపోయిన టమోటా, మామిడి, నిమ్మకాయలు, ఉసిరి, అల్లం–వెల్లుల్లి పేస్ట్తో తయారవుతున్న కల్తీ పచ్చడి ముడిసరుకులు గుర్తించారు.
ఈ కేంద్రం నుంచి చిన్న ప్యాకెట్లుగా పచ్చడి తయారు చేసి స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అరికెల శ్రీనివాస్ (51)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సుమారు రూ.2.25 లక్షల విలువైన కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >
పిల్లల ఆన్లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >