Posted on 2025-09-19 17:54:59
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ట్రస్మా ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు అర్బన్ నియోజకవర్గనికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలనీ ముఖ్యమంత్రికి పలు సార్లు విన్నవించడం జరిగిందని అన్నారు. నియోజకవర్గనికి రావలిసిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేసే బాధ్యత జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర" అంటు గురువుకు ఒక ప్రత్యేక స్థానం కల్పించడం జరిగిందన్నారు. విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడంలో గురువు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు అని అన్నారు. మార్కులు, ర్యాంకుల కోసం పోటీ మాత్రమే కాకుండా సమాజంపై అవగాహన పెంపొందించడంతో పాటు దేశానికి ఉపయోగపడేవిందంగా విద్యార్థులను నిర్మాణం చేయాలనీ పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లి తండ్రులు పిల్లలను సెల్ ఫోన్ కు దూరంగా ఉంచాలని సూచించారు.పిల్లలకు మంచి బుద్ది జ్ఞానం అందించే దిశగా వారికీ మహాభారతం, భారత రాజ్యాంగం వంటి పవిత్ర గ్రంధాలను చదవడం అలవాటు చేయాలన్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >