Posted on 2025-09-29 08:37:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని సోమవారం నిజామాబాద్ నగరంలోని ఫ్రూడెన్స్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తిరుమల టాకీస్ చౌరస్తా, ఖలీల్ వాడి మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు డోంట్ మిస్ ఏ బీత్ అనే తీమ్ తో ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా తమ ఆసుపత్రి వైద్యులతో సహా సిబ్బంది నిజామాబాద్ లోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి హార్ట్ సమస్యలపై అవగాహన నిర్వహించామని తెలిపారు. ఈమధ్య కాలంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుండెనొప్పి సమస్యలతో అధికంగా కేసులు నమోదవుతున్నాయని ఇది చాలా బాధాకరమని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆరోగ్య ఆహార అలవాట్లను మార్చుకుంటే సక్రమంగా నిర్వహిస్తే గుండె నొప్పిని శాశ్వతంగా దూరం పెట్టవచ్చని ఆయన అన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో ఉద్యోగ పరంగా గానో, లేదా ఇంటి సమస్యలు ఉన్నవారికి ఎక్కువగా పని ఒత్తిడి వల్ల గుండెపై భారం పెరిగి గుండె నొప్పితో ఆస్పత్రుల బారిన పడి సమస్యలు కొనితెచ్చుకుంటారని వీటిని శాశ్వతంగా దూరం పెట్టాలంటే ప్రతి మనిషి రోజుకు ఒక గంట సమయం వ్యాయామం, వాకింగ్ లాంటివి చేస్తే ఈ సమస్య నుండి దూరం పెట్టవచ్చని ఆయన అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ భైరవనాథ్, డాక్టర్ కిరణ్ రావు, డాక్టర్ రవి జక్క, డాక్టర్ శ్రావ్య, డాక్టర్స్ డాక్టర్ శాంతి సింగ్, ఆస్పత్రి ఉద్యోగులు నరేష్, ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >