| Daily భారత్
Logo




భవాని మాత అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2025-09-30 12:59:59

Share: Share


భవాని మాత అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: లోకాలను కాచే తల్లి అమ్మలగన్న అమ్మ భవాని మాత అని ఈ దసరా సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ తల్లి దీవెనలతో వెలుగులు నింపాలని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని భవాని మాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారి పల్లకి సేవలో పాత్రులయ్యారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవాని మాత దేవాలయంలో దేవి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయని అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ఎమ్మెల్యే కోరారు. ఆలయ అభివృద్ధి ఈ ప్రాంత ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం పర్యాటక ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం ధనవంతు కృషి చేస్తుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడి రాజు నేతలుశ్రీకాంత్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, అగ్గనూర్ బస్వo, చెంది తిరుపతి రెడ్డి, కృష్ణ రెడ్డి, కె కె కృష్ణ, చంద్ర శేఖర్, సత్యనారాయణ రెడ్డి, శ్రీను నాయక్, నెహ్రూ నాయక్, సత్యనారాయణ రెడ్డి, శ్రీశైలం,శ్రీపాద్ రెడ్డి, కృపాడ్ రెడ్డి, రాజు, మాణిక్యం రాజు,బడ్డ నర్శిం మా తదితరులు పాల్గొన్నారు..

Image 1

రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-07-10 16:20:54

Readmore >
Image 1

ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి

Posted On 2026-07-10 16:18:06

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి

Posted On 2026-07-10 14:47:58

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్‌లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది

Posted On 2026-07-10 14:35:04

Readmore >
Image 1

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Posted On 2026-07-10 14:21:15

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >