Posted on 2026-01-05 16:26:52
వెంటనే అధికారులు మున్సిపల్ ఓటర్ జాబితాను పున పరిశీలించాలి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:స్థానికంగా ఉండని వారిని, అసలు మన జిల్లా కు చెందిన వారిని, అసలు నగరానికి చెందిన వారే కానీ వారిని ఓటు హక్కు లేని వారిని మున్సిపల్ ఓటర్ల జాబితాలో ఎలా పెట్టారంటూ నిజామాబాద్ భరోసా పార్టీ 13వ డివిజన్ ఇంచార్జ్ అక్బర్ నవాజ్ ఉద్దీన్ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉండని వారిని కూడా ఓటర్ జాబితాలో నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. పొట్టకూటి కోసం కూలి పని కోసం మహారాష్ట్ర నుండి వలస వచ్చిన వారిని జాబితాలో పెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ముఖ్యంగా 13వ డివిజన్లో ఇలా చాలా ఓటర్ జాబితాలో తప్పులు తడకగా మునిసిపల్ అధికారులు ఓటింగ్ లిస్టులో వారి పేర్లను పెట్టారంటూ ఆయన ఆరోపించారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >