Posted on 2026-01-05 16:26:52
వెంటనే అధికారులు మున్సిపల్ ఓటర్ జాబితాను పున పరిశీలించాలి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:స్థానికంగా ఉండని వారిని, అసలు మన జిల్లా కు చెందిన వారిని, అసలు నగరానికి చెందిన వారే కానీ వారిని ఓటు హక్కు లేని వారిని మున్సిపల్ ఓటర్ల జాబితాలో ఎలా పెట్టారంటూ నిజామాబాద్ భరోసా పార్టీ 13వ డివిజన్ ఇంచార్జ్ అక్బర్ నవాజ్ ఉద్దీన్ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉండని వారిని కూడా ఓటర్ జాబితాలో నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. పొట్టకూటి కోసం కూలి పని కోసం మహారాష్ట్ర నుండి వలస వచ్చిన వారిని జాబితాలో పెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ముఖ్యంగా 13వ డివిజన్లో ఇలా చాలా ఓటర్ జాబితాలో తప్పులు తడకగా మునిసిపల్ అధికారులు ఓటింగ్ లిస్టులో వారి పేర్లను పెట్టారంటూ ఆయన ఆరోపించారు.
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >
SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-03 18:31:55
Readmore >
నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ
Posted On 2026-07-03 18:28:35
Readmore >
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >