Posted on 2024-09-02 12:32:29
వెలి జర్ల గ్రామ చింతకొండ పల్లి సత్తయ్యకు నిత్యవసర సరుకులు, నగదు పంపిణీ
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి వెలిజర్ల గ్రామానికి చెందిన చింతకొండ పల్లి సత్తయ్య ఇల్లు పాక్షికంగా కూలింది. దీంతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి స్థానిక మాజీ ఎంపీటీసీ వడ్యాల నరసింహారెడ్డి స్థానిక నేతలు కలిసి ఇల్లు కూలిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితునికి నిత్యవసర సరుకులతో పాటు 10 వేల నగదును అందజేశారు. ప్రభుత్వం బాధితులకు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ డిప్యూటీ రాజు, జాంగారి రవి, కావాలి నర్సింలు, బాల నరసింహ, జాంగారి జంగయ్య,అనిమి అఖిల్ గౌడ్ ,కొందుటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు..
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >