Posted on 2026-04-05 16:27:26
డైలీ భారత్, కామారెడ్డి: భారత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్, అడిషనల్ కలెక్టర్ మధుమోహన్,గ్రందాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఆర్డీఓ గిరి,మున్సిపల్ కౌన్సిలర్స్, బహుజన సంఘాల నాయకులతో కలిసి ఉప ప్రధాని ఫోటో కి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది.
ఈ సందర్బంగా ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ గారిని ఫోటోలకు పూల మాలలు వేసినప్పుడు కాదు ఆయన ఆశయాలను అనుసరించినప్పుడే మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.
అంటరానితన విముక్తి, శ్రామిక వర్గానికి సమాన పనికి సమాన వేతనం, సరియైన గౌరవం కోసం నిరంతరం పోరాడాడు అని అన్నారు.
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >